15, అక్టోబర్ 2020, గురువారం

పండితులు చదివిన మంత్ర పఠనం

 అహోబిల నరసింహ స్వామికి జరిగిన అర్చన లో భాగంగా వేద పండితులు చదివిన మంత్ర పఠనం వినండి...అందరి క్షేమం కోసం వారు చదివిన మంత్రాలు వినండి...వారి వాక్కులు ఎంత స్వచ్ఛముగా ఉన్నాయో వినండి..ఎంత స్పష్టముగా ఉన్నాయో కూడా వినండి...నిజంగా వారెంత అదృష్టవంతులు...


ఈ వీడియో ను అందరికీ పంచమని అందరి ఇళ్లల్లో మార్మోగాలని నాకు ఒక మిత్రుడు పంచితే అవశ్యం అని భావించి అందరికీ పంచుతున్నాను...తప్పక వినండి...🙏



కామెంట్‌లు లేవు: