15, అక్టోబర్ 2020, గురువారం

జడ్జిలపై జేపీ సంచలన వ్యాఖ్యలు

 జడ్జిలపై జేపీ సంచలన వ్యాఖ్యలు.... ! 


రాజకీయపార్టీల కోసం పనిచేసిన వాళ్ళు జడ్జీలు అవుతున్నారు. చట్టాల పట్ల, రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేని వాళ్ళు కేవలం రికమండేషన్ లతో జడ్జీలు అవుతున్నారు.


జడ్జీలని జడ్జిలే నియమించుకునే విధానంలోనే లోపం ఉంది.


దానిని అడ్డం పెట్టుకొని ఏ మాత్రం అర్హత లేకపోయినా వాళ్ళ సొంత మనుషులని నియమించుకొంటున్నారు . 


ఎలాంటి అర్హతా పరీక్షలు లేకపోవటం కారణంగా వాళ్లకి నచ్చిన జడ్జీలనే నియమించుకొంటున్నారు . 


ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం చేస్తున్న వాదన సమర్ధనీయం.


జడ్జీలకు కూడా పబ్లిక్ కమిషన్ కిందకి తీసుకొచ్చి పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేసే కొత్త విధానం రావాలి. 


                 --- లోక్ సత్తా అధినేత జేపీ...!

కామెంట్‌లు లేవు: